ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి(మం) వీరవల్లిపాలెం చివర కోటిపల్లి రేవు వద్ద అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదన్నారు. రైతుల జీవనోపాధికి పశువుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు.