బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచులు కటకం మల్లేశం, పాల్గొన్నారు.