సీపీఎం శ్రేణుల మాస్ ఫండ్ క్యాంపెయిన్

NLG: జనవరి 25, 26, 27, 28 తేదీలలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4 మహాసభలను జయప్రదం చేయాలని నిడమనూరులో సీపీఎం శ్రేణులు 2 రోజు సోమవారం ఇంటింటికి మాస్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, వింజమూరి శివ, ముత్యాల కేశవులు పాల్గొన్నారు.