'నన్నయ వర్సిటీలో 9న ప్రాంగణ ఎంపికలు'

'నన్నయ వర్సిటీలో 9న ప్రాంగణ ఎంపికలు'

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.