అభివృద్ధి పనుల ప్రారంభించిన MLA

అభివృద్ధి పనుల ప్రారంభించిన MLA

JN: అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.2.80 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.