జిల్లాలో 2,484 ఎకరాల్లో నష్టం

జిల్లాలో 2,484 ఎకరాల్లో నష్టం

MDK: జిల్లాలో 2,484 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 1,620 ఎకరాల్లో వరి, 657 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు 115 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రధానంగా మంజీరా నది, కాలువలు పరివాహాక ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.