సిబ్బంది నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ

సిబ్బంది నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న సిబ్బంది వద్ద నుండి ఎస్పీ ప్రతాప్ కిషోర్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.