మార్చి 15న మాలల ఆత్మీయ సన్మానం

మార్చి 15న మాలల ఆత్మీయ సన్మానం

MBNR: మార్చి 15న మాలల ఆత్మీయ సభ నిర్వహిస్తున్నట్లు మాలల చైతన్య సమితి వ్యవస్థాపకులు మూల కేశవులు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు, వార్డు మెంబర్లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.