చలి తీవ్రత పెరగని వరి నారుమడులు

చలి తీవ్రత పెరగని వరి నారుమడులు

VKB: దుద్యాల మండల వ్యాప్తంగా రైతులు యాసంగి సీజన్‌లో వరి పంట సాగు చేసేందుకు నారుమడులను ఏర్పాటు చేసుకున్నారు. పలువురికి చెందిన రైతులకు చెందిన నారు 15 రోజులు గడిచిన చలి తీవ్రతకు పెరగడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి నారుమడులకు పరిస్థితులకు తగ్గట్టు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.