'పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దాం'

'పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దాం'

ATP: గుంతకల్లు అవోపా ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అవోపా అధ్యక్షుడు ధార రాము మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములని స్మరించారు.