రైతులకు సబ్సిడీపై టార్పాలిన్స్ అందజేత

రైతులకు సబ్సిడీపై టార్పాలిన్స్ అందజేత

E.G: దేవరపల్లి మండలం కురుకూరు కోకో ప్రాసెసింగ్ యూనిట్ వద్ద బుధవారం రైతులకు 35% రాయితీతో టార్పాలిన్స్, ప్లాస్టిక్ ట్రేలను పంపిణీ చేశారు.సర్పంచ్ అచ్యుతరాయుడు, సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్, ఉద్యాన అధికారి రమేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కోకో సాగులో మెరుగైన ఫలితాల కోసం ఈ పరికరాలు తోడ్పడతాయని తెలిపారు.