నేడు 47వ CRDA అథారిటీ సమావేశం

నేడు 47వ CRDA అథారిటీ సమావేశం

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సా.4 గంటలకు 47వ CRDA అథారిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, CRDA కమిషనర్ హాజరుకానున్నారు. రాజధాని పరిధిలో CRDA మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది. అలాగే, పలు సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రూ.49,154 కోట్లకు CRDA అథారిటీ అనుమతిచ్చింది. మరో రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.