తాడేపల్లిగూడెంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

W.G: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఉంగుటూరు మండలం చిన్నవెల్లమిల్లి గ్రామానికి చెందిన రత్నకుమార్(51)గా గుర్తించారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.