VIDEO: అనపర్తిలో పర్యటించిన ఆహార కమిషన్ సభ్యులు

VIDEO: అనపర్తిలో పర్యటించిన ఆహార కమిషన్ సభ్యులు

E.G: అనపర్తిలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గురువారం పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ప్రధాన మంత్రి మాతృ వందన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలింతలకు, గర్భిణులకు సూచించారు. రోగులకు పంపిణీ చేసే భోజనాన్ని పరిశీలించి, లోటుపాట్లు సరిచేయాలని సిబ్బందికి సూచించారు.