జూన్ 25 కల్లా భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం!

జూన్ 25 కల్లా భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం!

వాణిజ్య చర్చల నిమిత్తం వచ్చే నెలలో అమెరికా అధికారులు భారత్‌కు రానున్నారు. భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు జూన్ 25 కల్లా ఓ కొలిక్కి వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత వారం చర్చల నిమిత్తం భారత వాణిజ్య శాఖ అధికారి రాజేశ్ అగర్వాల్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. కాగా ట్రంప్ ప్రభుత్వం విధించిన 26 శాతం సుంకాన్ని ఎత్తివేయాలని భారత్ కోరుతోంది.