ప్రెస్ క్లబ్ స్థలానికి వినతి పత్రం అందజేత

ప్రెస్ క్లబ్ స్థలానికి వినతి పత్రం అందజేత

NRPT: మద్దూరు మండలంలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 150 గజాల స్థలం కేటాయించాలని కోడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఏనుమల తిరుపతిరెడ్డికి జర్నలిస్టుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన స్థలం కేటాయింపుపై రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు విజయకుమార్, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.