సమస్యల పరిష్కారానికి కృషి: పరమేశ్వర్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి: పరమేశ్వర్ రెడ్డి

HYD: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే తాము ఉన్నామని కాంగ్రెస్ ఉప్పల్ ఇన్‌ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్లోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వివిధ ప్రాంతాల ప్రజలు ఆయనని కలిసి తమ సమస్యలను వివరించారు. తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీచ్చారు. ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.