'ఆదివాసీలపై దాడి సరికాదు'

'ఆదివాసీలపై దాడి సరికాదు'

BDK: జిల్లా బీజేపీ గిరిజన మోర్చా బాధ్యులు తంబల్ల రవి ఉరుములబండ గ్రామంలో ఇవాళ పర్యటించి ఆదివాసి కుటుంబాలను పరామర్శించారు. ఆదివాసీలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ ఇక్కడే జీవిస్తుంటే అటవిశాఖ అధికారులు దౌర్జన్యంగా వారిపై దాడులు చేస్తున్నారన్నారు. YSR, KCR ప్రభుత్వంలో భూమి పట్టాలు పొంది ఉన్న దాడులు చేస్తున్నారని అన్నారు.