లిక్కర్ కేసు.. రూ.441 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

లిక్కర్ కేసు.. రూ.441 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన రూ.441 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో రూ.1048 కోట్లు కొల్లగొట్టారని ఈడీ పేర్కొంది.