జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి: కలెక్టర్

జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి: కలెక్టర్

PLD: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.