'ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించండి'

'ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించండి'

NLR: విద్యా వారోత్సవాల్లో భాగంగా వెంగళరావు నగర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM షేక్ హసీనా జ్ఞానబాట బడిట కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందితో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లి  ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.