యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

విశాఖ RKబీచ్లో నిర్వహించిన 'యోగాంధ్ర' కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కింది. సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్లో రోడ్డులో 26 కి.మీ. మేర యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా.. 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 45 నిమిషాల పాటు PM మోదీ, CM చంద్రబాబు మాట్లాడారు.