రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

NRPT: వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.