VIDEO: నూజివీడులో నేటి మాంసం ధరలు

VIDEO: నూజివీడులో నేటి మాంసం ధరలు

ELR: నూజివీడులో ఆదివారం మాంసం ధరలు. కిలో చికెన్ రూ. 200, చేపలు రూ. 150 నుండి 300, పీతలు రూ. 400, వనామి రొయ్యలు రూ. 500, టైగర్ రొయ్యలు రూ. 400, శంకు రొయ్యలు రూ. 350, పండు కప్ప రూ. 800, కోనో ఫిష్ రూ. 750, మటన్ కిలో రూ. 800గా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో చికెన్ రూ. 220 నుంచి 300, చేపలు కిలో రూ. 180 నుంచి 300 విక్రయిస్తున్నారు.