వేణుగోపాలపురం సర్పంచ్గా సోమయ్య
SRPT: నడిగూడెం మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేణుగోపాలపురం సర్పంచ్గా వేల్పుల సోమయ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి పోటు ప్రసాద్ రావు 153 ఓట్ల తేడాతో గెలుపొందారు. సోమయ్య విజయంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.