లక్షెట్టిపేటలో మహిళలదే కీలకపాత్ర

లక్షెట్టిపేటలో మహిళలదే కీలకపాత్ర

MNCL: లక్షెట్టిపేట మండలంలో మహిళలు ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా దొంత అంజలి, వైస్ ఛైర్మన్‌గా మోత్కూరి రాజేశ్వరి ఎన్నికై చరిత్ర సృష్టించారు. అలాగే లక్షెట్టిపేట ఎంపీడీవోగా సరోజ, ఎంఈఓగా శైలజ పనిచేస్తున్నారు. చాలా పంచాయతీలకు సర్పంచులుగా, కార్యదర్శులుగా, అధికారులుగా పనిచేస్తున్నారు.