ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరిచే దిశగా చర్యలు: ఎస్పీ

ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరిచే దిశగా చర్యలు: ఎస్పీ

KKD: ప్రజలతో సత్సబంధాలు మెరుగుపరిచే దిశగా కొత్త అడుగు వేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలతో పోలీసులకు సంబంధాలు బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసుల సేవలు పనితీరుపై తెలుసుకోవడం కోసం ఈ "చేరువ" అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.