రేపు ఉదయం 11గం.లకు జగన్ ప్రెస్ మీట్

రేపు ఉదయం 11గం.లకు జగన్ ప్రెస్ మీట్

AP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ రేపు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం.