రిజర్వాయర్ పనులను పరిశీలించిన సీపీఎం నాయకులు

రిజర్వాయర్ పనులను పరిశీలించిన సీపీఎం నాయకులు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని రిజర్వాయర్‌ను సోమవారం సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పనులను గత ప్రభుత్వం అసంపూర్తిగానే చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా పనులను ప్రారంభించలేదన్నారు. 4 సంవత్సరాల నుంచి రిజర్వాయర్ పనులు పెండింగ్‌లో ఉండడం వల్ల నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.