ఆలయ అభివృద్ధికి రూ.25,116ల విరాళం

ఆలయ అభివృద్ధికి రూ.25,116ల విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో నందవరం గ్రామానికి చెందిన జయరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం జయరాం రెడ్డి కుటుంబ సభ్యులు రూ.25,116ల విరాళాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు.