సర్పంచ్గా కౌడగాని వెంకటేష్ విజయం
SRCL: బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామ సర్పంచ్ గా కౌడగాని వెంకటేష్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చూడగానే వెంకటేష్ విజయం సాధించారు.తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు.