VIDEO: పంటను తొక్కేసిన అడవి పందులు

VIDEO: పంటను తొక్కేసిన అడవి పందులు

NZB: ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలో శుక్రవారం రాత్రి అడవి పందులు సుమారు 5 ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి. ఉమ్మెడ బోజారావు, నదిపొల్ల బలవంతరావు అనే రైతుల పంట పూర్తిగా ధ్వంసమైంది. పంట నష్టాన్ని అంచనా వేసి, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.