VIDEO: శనేశ్వర స్వామి ఆదాయం వివరాలు

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు వివిధ సేవలు ద్వారా రూ. 1,91,581 ఆదాయం వచ్చినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.