రేపు ఏయూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష

AP: రేపు ఏయూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్షకు 5,948 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అధికారులు పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రితో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.