రేపు జిల్లాలో PGRS: కలెక్టర్

రేపు  జిల్లాలో PGRS: కలెక్టర్

కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక (PGRS)తో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.