పనుల జాతర-2025లో పాల్గొన్న ఎమ్మెల్యే

పనుల జాతర-2025లో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: రామడుగు మండలం వెలిచాల, దేశరాజ్ పల్లె గ్రామాల్లో శుక్రవారం పనుల జాతర-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీతో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు.