ముత్యాలపల్లిలో ఘనంగా చండీహోమం

ముత్యాలపల్లిలో ఘనంగా చండీహోమం

WG: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా నర్సాపురానికి చెందిన మాదిరెడ్డి ఆనంద్, గాయత్రిరాణి దంపతులుచండీ హోమంనీ ఘనంగా నిర్వహించారు. చండీహోమం నిర్వాహకులు ఆగని పంతులు అచ్యుత రామారావు శర్మ వేదమంత్రాలతో ఘనంగా జరిపించారు. ఈవో అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది తగిన ఏర్పాటు చేశారు.