పిన్నెల్లితో ఎమ్మెల్సీ భేటీ

పిన్నెల్లితో ఎమ్మెల్సీ భేటీ

PLD: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మాచర్లలోని ఆయన నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్సీ, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా చేపట్టబోయే పలు కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.