తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

KRNL: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, త్రాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు వస్తుండడంతో బుధవారం 38,889 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో10,126 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.