VIDEO: స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు

VIDEO: స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు

KMM: జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,500, నాన్ ఏసీ మిర్చి రూ. 8,100, అటు క్వింటా పత్తి ధర రూ. 6,900గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి మాత్రం రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.