VIDEO: విద్యార్థుల పౌష్టికాహారంపై MLA ఆరా

VIDEO: విద్యార్థుల పౌష్టికాహారంపై MLA ఆరా

TPT: శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో బుధవారం ఆర్వో ప్లాంట్‌ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అదే విధంగా 15 రోజులకు ఒకసారి తాను అందుబాటులో లేకపోతే తమ కుటుంబ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు.