మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇందులో మాజీ మంత్రి పడాల అరుణ, టిడిపి నాయకులు గోపాలరాజు, గంట్యాడ శ్రీదేవి మక్కువ శ్రీధర్ ప్రిన్సిపాల్ ప్రకాషరావు పాల్గొన్నారు.