NSU స్నాతకోత్సవం.. పట్టాల అందజేత

NSU స్నాతకోత్సవం.. పట్టాల అందజేత

TPT: తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(NSU) 5వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీజ్ఞి నాథన్ కామకోటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులపతి ఎన్.గోపాలస్వామి అధ్యక్షతన పట్టాలను అందజేశారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.