కార్యకర్తల కుటుంబాలకు బీమా అందజేత

కార్యకర్తల కుటుంబాలకు బీమా అందజేత

ATP: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం డి.హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మంజునాథ్, కాదలూరుకు చెందిన వన్నూరుస్వామి మృతి చెందడంతో వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా అందజేశారు.