'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
NDL: జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు అన్నారు. ఇవాళ ఆత్మకూరు మండలంలోని బాపనంతపురం గ్రామంలో తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని సీపీఐ, రైతు సంఘం నాయకులు కలిసి పరిశీలించారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని వారు కోరారు.