ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ మాస మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని, పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, సింధూరం, కాటుకతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.