ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ

ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదలను అందజేశారు.