నేటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ: జేసీ

నేటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ: జేసీ

ATP: జిల్లాలో ఆదివారం నుంచి ఈనెల 15 వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తారని జేసీ విష్ణు చరణ్ తెలిపారు. జిల్లాలోని 6,74,333 రేషన్ కార్డులకు సరిపడా నిత్యవసర సరుకులు చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు సరుకులు పంపిణీ చేస్తారన్నారు.