సీసీఐ పత్తి కేంద్రం సందర్శించిన మంత్రి

సీసీఐ పత్తి కేంద్రం సందర్శించిన మంత్రి

PLD: సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్ లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. మంత్రి స్థానిక రైతులతో మాట్లాడి, తుపాను ప్రభావం, సీసీఐ నిబంధనలు, పంట కొనుగోలు సమస్యలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పండిన పత్తి 5.4 లక్షల హెక్టార్లలో పండిందని తెలిపారు.