VIDEO: ఖమ్మంలో స్థిరంగా మిర్చి, పత్తి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,000, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, కొత్త పత్తి ధర రూ. 7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.